విద్యార్థులకు రక్షణ లేకపోతే ఎలా ? : పవన్

by సూర్య | Wed, Feb 12, 2020, 07:21 PM

విద్యాసంస్థల్లో విద్యార్థులకు రక్షణ లేకపోతే ఎలా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.  కర్నూలులోని కోట్ల కూడలిలో నిర్వహించిన సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… రాయలసీమలో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే జగన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఈ సంఘటన జరిగితే మీరు ఏం చేశారని ప్రశ్నించారు. విద్యార్థినికి న్యాయం జరగకపోతే కర్నూల్ లో జుడీషియల్ క్యాపిటల్ పెట్టి ఏం లాభమని అన్నారు.


 


 

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM