by సూర్య | Wed, Feb 12, 2020, 05:03 PM
ఢిల్లీ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేసిన ఎస్పీ అన్బురాజన్.ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువకులకు వల.ఏపీ ప్రభుత్వ పథకాల అమలు పై ప్రజలకు ఫోన్లు చేసి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్న ముఠా.సైబర్ నేరగాళ్ల మాయలో పడిన 15 మంది యువకులను రక్షించిన కడప పోలీసులు.7గురు నిందితులతో పాటు నేరాలకు ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం.నిందితులను మీడియా ఎదుట హాజరు పరచి వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్
Latest News