by సూర్య | Wed, Feb 12, 2020, 04:16 PM
రాజధాని తరలింపుపై చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై మరోసరి మండిపట్టాడు. రాజధాని తరలింపులో ఎక్కువగా నష్టపోతోంది ఎస్సీలు, బీసీలే అన్న విషయం ఈ వైసీపీ ప్రభుత్వానికి అర్థం కావడంలేదని విమర్శించారు. ‘ఎవరికి ఏమైతేనేం, నా కక్ష తీరడమే నాకు ముఖ్యం’ అన్న రీతిలో ఒక ముఖ్యమంత్రి ఉండటం మంచిది కాదని ప్రజలు అంటున్నారంటూ ట్వీట్ చేశారు.
Latest News