రైతుల దీక్షకు గల్లా అరుణకుమారి సంఘీభావం

by సూర్య | Wed, Feb 12, 2020, 03:14 PM

అమరావతిని అమరావతి దేవుడే రక్షిస్తాడని టీడీపీ నాయకురాలు గల్లా అరుణకుమారి అన్నారు. మందడంలో రైతుల దీక్షకు ఆమె టీడీపీ నాయకులతో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గల్లా అరుణ మాట్లాడుతూ మంత్రులు ప్రతిరోజూ ఇదే దారిలో వెళ్తున్నా రైతులను పలకరించడం లేదన్నారు. తెనాలి వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యాలు చూడలేక పోతున్నామని పేర్కొన్నారు. చంద్రబాబును ఓడించినప్పుడే దురదృష్టం పట్టిందన్నారు. మహిళల పోరాటం ఊరికే పోదని పేర్కొన్నారు.


 


 

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM