by సూర్య | Wed, Feb 12, 2020, 02:52 PM
కొద్దీ సమయం క్రితం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ ఢిల్లీకి బయల్దేరాడు. సచివాలయంలో జరిగిని కేబినెట్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి... అక్కడి నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీ ని కలవనున్న జగన్ . ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాల గురించి ప్రధాని వద్ద జగన్ తెలపనున్నారు. మోడీతో సమావేశానంతరం ఢిల్లీ నుంచి జగన్ విజయవాడకు రానున్నాడు.
Latest News