ప్రత్యేక విమానంలో సీఎం జగన్ ఢిల్లీకి ప్రయాణం

by సూర్య | Wed, Feb 12, 2020, 02:52 PM

కొద్దీ సమయం క్రితం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ ఢిల్లీకి బయల్దేరాడు. సచివాలయంలో జరిగిని కేబినెట్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి... అక్కడి నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీ ని కలవనున్న జగన్ . ఈ సందర్బంగా  రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాల గురించి  ప్రధాని వద్ద జగన్ తెలపనున్నారు. మోడీతో సమావేశానంతరం ఢిల్లీ నుంచి జగన్ విజయవాడకు రానున్నాడు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM