by సూర్య | Wed, Feb 12, 2020, 12:44 PM
ఈరోజు బుదవారం 12.02.2020ఉదయం 5 గంటల సమయానికి, నిన్న 63,933 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం లభించింది,వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 02 కంపార్ట్మెంట్ లలో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 06 గంటలు పట్టవచ్చును,నిన్న 19,726 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న స్వామివారికి హుండీ లో భక్తులు సమర్పించిన నగదు 3.12 కోట్లు
Latest News