by సూర్య | Wed, Feb 12, 2020, 11:42 AM
అమరావతి : 57వ రోజుకు చేరుకున్న అమరావతి ఆందోళనలు. నేడు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్న టీడీపీ ఎమ్యెల్యేలు, ఎంఎల్సీలు. 200 మంది శిరిడీ యాత్ర చేపట్టనున్న రైతులు,మహిళలు. మందడం 57వ రోజు మహాధర్నా. తుళ్లూరు 57వ రోజు మహాధర్నా-వంటా వార్పు. వెలగపూడి లో 57వరోజు రిలేనిరాహారదీక్ష
Latest News