పసుపులేటి మరణం బాధాకరం: పవన్ కళ్యాణ్

by సూర్య | Tue, Feb 11, 2020, 05:56 PM

సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కన్నుమూశారనే వార్త తనను బాధకు గురి చేసిందని జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. వ్యక్తిగతంగా వారితో తన చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని తెలిపారు. వామపక్ష భావాలు కలిగిన రామారావు మృదు స్వభావని చెప్పారు. తెలుగు సినిమాపై పలు రచనలు చేసి సినీ చరిత్రకు అక్షర రూపమీయడంలో తమవంతు పాత్రను పోషించారన్నారు.

Latest News

 
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM
బాపట్ల వైసిపి ఎంపీ పై చీరాల వాలంటీరు పోటీ Thu, Apr 25, 2024, 01:09 PM
పామూరు చెక్ పోస్టులో నగదు పట్టివేత Thu, Apr 25, 2024, 01:05 PM
నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ రెబల్ అభ్యర్థి Thu, Apr 25, 2024, 01:01 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి Thu, Apr 25, 2024, 12:58 PM