న్యూఢిల్లీ అసెంబ్లీ నుంచి సీఎం కేజ్రీవాల్ విజయం

by సూర్య | Tue, Feb 11, 2020, 02:17 PM

న్యూఢిల్లీ అసెంబ్లీ నుంచి సీఎం కేజ్రీవాల్ విజయం సాధించారు. 13 వేల 508 ఓట్ల మెజారిటీతో అరవింద్ కేజ్రీవాల్ గెలిచారు.  అరవింద్ కేజ్రీవాల్ కు  గౌతమ్ గంభీర్ శుభాకాంక్షలు  తెలిపాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు బంపర్ మెజారిటీ సాధించింది. ఢిల్లీ అసెంబ్లీని లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేశారు. పట్పర్ గంజ్ లో డిప్యూటీ సీఎం సిసోడియా వెనుకంజలో ఉన్నారు. 

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM