by సూర్య | Tue, Feb 11, 2020, 12:18 PM
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దిన్ దయాళ్ వర్థంతి వేడుకలు నిర్వహించారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ నేతలు నివాళుర్పించారు. దిన్ దయాళ్ సూత్రీకరించిన సిద్దాంతంతోనే దేశంలో నీతివంతమైన పాలన అందిస్తున్నామని విద్య సాగర్ రావు అన్నారు. ఏక ఆత్మత మానవతా సిద్ధాంతంపై సమాజంలో చర్చ జరగాలని అన్నారు.
Latest News