బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దిన్ దయాళ్ వర్థంతి వేడుకలు

by సూర్య | Tue, Feb 11, 2020, 12:18 PM

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దిన్ దయాళ్ వర్థంతి వేడుకలు నిర్వహించారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ నేతలు నివాళుర్పించారు. దిన్ దయాళ్ సూత్రీకరించిన సిద్దాంతంతోనే దేశంలో నీతివంతమైన పాలన అందిస్తున్నామని విద్య సాగర్ రావు అన్నారు.  ఏక ఆత్మత మానవతా సిద్ధాంతంపై సమాజంలో చర్చ జరగాలని అన్నారు. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM