by సూర్య | Tue, Feb 11, 2020, 11:56 AM
గుంటూరు : గుంటూరు ఆర్బాన్ పరిధిలోని అరండల్ పేటలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. శారదా కాలనీలో అనుమానిత ఇళ్లలో తనిఖీలు నిర్వహించిన పోలీసు సిబ్బంది అనుమానిత వ్యక్తులను ప్రశ్నించి గుర్తింపు కార్డులను పరిశీలించారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశార అలాగే అనుమానిత వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ డీఎస్పీ, అరండల్పేట సీఐ ఆధ్వర్యంలో నిర్భంద తనిఖీలు జరిగాయి.
Latest News