56వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళనలు

by సూర్య | Tue, Feb 11, 2020, 10:42 AM

రాజధాని రైతుల ఆందోళనలు 56వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్ళూరులో ధర్నాలు చేస్తున్నారు. వెలగపూడిలో రిలే దీక్షలు చేస్తున్నారు. రాజధానిని అమరావతిలోని కొనసాగించాలంటూ రైతులు దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటించిన విషయం తెలిసిందే

Latest News

 
శ్రీశైలంలో సామూహిక అభిషేకాలు, అర్చనలు నిలుపుదల Thu, Mar 28, 2024, 03:09 PM
భూమా అఖిలప్రియ అరెస్ట్ ! Thu, Mar 28, 2024, 02:15 PM
శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ. 2, 60, 065 Thu, Mar 28, 2024, 02:13 PM
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత, అఖిలప్రియ అరెస్ట్ Thu, Mar 28, 2024, 01:53 PM
నాకు అండగా ఉండండి Thu, Mar 28, 2024, 01:52 PM