by సూర్య | Tue, Feb 11, 2020, 10:42 AM
రాజధాని రైతుల ఆందోళనలు 56వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్ళూరులో ధర్నాలు చేస్తున్నారు. వెలగపూడిలో రిలే దీక్షలు చేస్తున్నారు. రాజధానిని అమరావతిలోని కొనసాగించాలంటూ రైతులు దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటించిన విషయం తెలిసిందే
Latest News