by సూర్య | Mon, Feb 10, 2020, 07:11 PM
నులి పురుగుల నిర్మూలన జాతీయ దినోత్సవం సందర్భంగా జలుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాఠశాల విద్యార్థులకు డి వార్మింగ్ మాత్రలు వేసి కార్యక్రమం ప్రారంభించారు మంత్రి ధర్మాన కృష్ణదాస్. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Latest News