వేముల గ్రామంలో రోడ్డు ప్రమాదం

by సూర్య | Sat, Jan 25, 2020, 09:29 AM

కడప జిల్లా : వేముల మండలం వేముల గ్రామంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. స్థానిక జూనియర్ కళాశాల వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను హైచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా తలుపుల మండలం సిద్ధగురు పల్లి గ్రామానికి చెందిన కూలీలు వేంపల్లి మండలం కొత్తూరు గ్రామంలో పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  క్షతగాత్రులు ఇంద్రాణి, గంగోజి అమ్మ, నారాయణమ్మ, గంగులమ్మ లక్ష్మీదేవిగా గుర్తించారు.


 


 

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM