3 రాజధానుల ఏర్పాటుపై ఆసక్తికర పరిణామాలు

by సూర్య | Fri, Jan 17, 2020, 07:04 PM

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఆసక్తికర పరిణామాలు ఎదురవుతున్నాయి. రైతుల అభిప్రాయాలు తీసుకునేందుకు హైకోర్టు గడువు పొడగించింది. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు గడువు పొడగించింది. సోమవారమే కేబినెట్, అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇప్పుడు ఆ కేబినెట్ సమావేశాన్ని అనూహ్యంగా ప్రభుత్వం రేపటికి మార్చేసింది. రేపు హైపవర్ కమిటీ నివేదిక సమర్పిస్తుందా.. లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశం జరగనుంది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM