ఈ నెల 27న హజీపూర్ 'సీరియల్ కిల్లర్' కేసు తుది తీర్పు

by సూర్య | Fri, Jan 17, 2020, 06:28 PM

హజీపూర్ వరుస హత్యల కేసులో నల్గోండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ముగిసింది. ఈ నెల 27న సీరియల్ రేప్ అండ్ మర్డర్ కేసులపై తుది తీర్పు ఫాస్ట్ ట్రాక్ కోర్టు వెలువరించనుంది. రెండు కేసుల్లో నిందితుడైన శ్రీనివాసరెడ్డి సైతం కోర్టులో తన వాదనలు వినిపించారు. తాను అమాయకున్ని అని కిల్లర్ శ్రీనివాసరెడ్డి వాదించుకున్నారు. ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారంతో పాటు హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంఘటన తెలిసిందే.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM