by సూర్య | Fri, Jan 17, 2020, 06:28 PM
హజీపూర్ వరుస హత్యల కేసులో నల్గోండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ముగిసింది. ఈ నెల 27న సీరియల్ రేప్ అండ్ మర్డర్ కేసులపై తుది తీర్పు ఫాస్ట్ ట్రాక్ కోర్టు వెలువరించనుంది. రెండు కేసుల్లో నిందితుడైన శ్రీనివాసరెడ్డి సైతం కోర్టులో తన వాదనలు వినిపించారు. తాను అమాయకున్ని అని కిల్లర్ శ్రీనివాసరెడ్డి వాదించుకున్నారు. ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారంతో పాటు హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంఘటన తెలిసిందే.
Latest News