by సూర్య | Fri, Jan 17, 2020, 03:37 PM
కాకినాడలో దారుణం జరిగింది. రేచర్లపేటలో నాలుగేళ్ళ చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఇద్దరు మైనర్లు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. చిన్నారిని మెడ మీదకు తీసుకెళ్లి నిందితులు అత్యాచారం చేశారు. పాప పరిస్థితి విషమంగా ఉంది. పాపను ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
Latest News