by సూర్య | Fri, Jan 17, 2020, 12:39 PM
మంగళగిరిలో జేఏసి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జేఏసి బైక్ ర్యాలీలో సీపీఎం నేత నారాయణతో కలిసి నారా లోకేష్ పాల్గొన్నారు. సీపీఎం నేత నారాయణను బైక్ పై ఎక్కించుకొని నారా లోకేష్ ర్యాలీలో పాల్గొన్నారు. అమరావతి ప్రాంతంలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి.
Latest News