by సూర్య | Fri, Jan 17, 2020, 11:43 AM
టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపుదారులపై కేంద్రం కొరడా విధించింది. ఫాస్టాగ్ ఉన్నవారికి రిటన్ లో రాయితీ ఇవ్వనున్నది. 24 గంటల్లో తిరిగి వస్తే 50శాతం రాయితీ ఇచ్చే విధానానికి స్వస్తి పలికింది. 50శాతం రాయితీ పొందాలంటే ఇకపై ఫాస్టాగ్ ఉండాల్సిందే. నగదు రూపంలో చెల్లించే వారికీ రాయితీ వర్తించదు.
Latest News