by సూర్య | Fri, Jan 17, 2020, 11:33 AM
కృష్ణా జిల్లా : నందిగామ మండలం జొన్నలగడ్డ వద్ద 25 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా ముగ్గురు మృతి ఇద్దరి పరిస్థితి విషమం మిగిలిన వారికి స్వల్ప గాయాలు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు కేసు నమోదు . కూలీ అంతా అనిగండ్లపాడు వెద్తితిపాడు గ్రామానికి చెందిన వారు గా గుర్తింపు వ్వవసాయం పనుల నిమిత్తం దేసినేనిపాలెం వెళ్ళుతుండగా జోన్నలగడ్డ హైస్కూలు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడినది
Latest News