కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలు

by సూర్య | Fri, Jan 17, 2020, 11:09 AM

రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరులో రహదారిపై ఆందోళనకు పోలీసులు అభ్యంతరం తెలిపారు.  తుళ్లూరులో రహదారి పక్కన రైతులు ఆందోళన చేస్తున్నారు. మందడంలో ప్రయివేట్ స్థలంలో రాజధాని రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు.  వెలగపూడిలో రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM