by సూర్య | Fri, Jan 17, 2020, 11:09 AM
రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరులో రహదారిపై ఆందోళనకు పోలీసులు అభ్యంతరం తెలిపారు. తుళ్లూరులో రహదారి పక్కన రైతులు ఆందోళన చేస్తున్నారు. మందడంలో ప్రయివేట్ స్థలంలో రాజధాని రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు. వెలగపూడిలో రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Latest News