by సూర్య | Fri, Jan 17, 2020, 11:03 AM
రాజధాని రైతుల ఆందోళన 31వ రోజుకు చేరుకుంది. మందడం, తుళ్లూరులలో రైతులు మహాధర్నాలు నిర్వహించనున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతు రిలే నిరాహార దీక్షలు, నవులూరు, నిడమర్రి, ఎర్రబాలెం, ఇతర గ్రామాల్లో రైతుల నిరసనలు చేశారు.
Latest News