గవర్నర్ ని కలవనున్న చంద్రబాబు

by సూర్య | Fri, Jan 17, 2020, 10:55 AM

చంద్రబాబు  గవర్నర్ ని కలవనున్నారు. మ 12 గంటలకు గవర్నర్ ను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కలవనున్నారు. రాజధాని అంశం, రాజధానిలో మహిళలపై జరిగిన దాడులు 144 సెక్షన్ తదితర అంశాలపై చంద్రబాబు గవర్నర్ కు పిర్యాదు చేయనున్నారు. 

Latest News

 
సాయి గౌతమ్ రెడ్డిని అభినందించిన ఎస్సై Tue, Apr 23, 2024, 04:22 PM
గ్రామ దేవతలకుమొక్కులు తీర్చుకున్న మహిళలు Tue, Apr 23, 2024, 04:20 PM
ఎస్సీ కాలనీకి చెందిన 50 మంది టీడీపీలోకి చేరిక Tue, Apr 23, 2024, 04:20 PM
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM