by సూర్య | Fri, Jan 17, 2020, 10:55 AM
చంద్రబాబు గవర్నర్ ని కలవనున్నారు. మ 12 గంటలకు గవర్నర్ ను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కలవనున్నారు. రాజధాని అంశం, రాజధానిలో మహిళలపై జరిగిన దాడులు 144 సెక్షన్ తదితర అంశాలపై చంద్రబాబు గవర్నర్ కు పిర్యాదు చేయనున్నారు.
Latest News