ముగిసిన కోడి పందాలు

by సూర్య | Fri, Jan 17, 2020, 10:16 AM

సంక్రాంతి పండగ సందర్బంగా తూర్పు గోదావరి జిల్లాలో కోడిపందాలు నిర్వహించారు. మూడురోజులపాటు జోరుగా ఈ పందాలు జరిగాయి. ఇవాళ జిల్లావ్యాప్తంగా కోడీ పందాలు ముగిశాయి. జిల్లాలో కోడి పందాల ఆటలో వంద కోట్లు బెట్టింగులు జరిగాయి. అలాగే గ్యాంబ్లింగ్ గేమ్స్ లో కూడా వందల కోట్లు చేతులు మారాయి. రాత్రి 8 గంటల తరువాత కోళ్లపందాల శిబిరాలపై పోలీసులు దాడులు చేశారు. పందాల కోసం వేసిన బారులు పోలీసులు తొలగించారు. 

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM