by సూర్య | Fri, Jan 17, 2020, 10:16 AM
సంక్రాంతి పండగ సందర్బంగా తూర్పు గోదావరి జిల్లాలో కోడిపందాలు నిర్వహించారు. మూడురోజులపాటు జోరుగా ఈ పందాలు జరిగాయి. ఇవాళ జిల్లావ్యాప్తంగా కోడీ పందాలు ముగిశాయి. జిల్లాలో కోడి పందాల ఆటలో వంద కోట్లు బెట్టింగులు జరిగాయి. అలాగే గ్యాంబ్లింగ్ గేమ్స్ లో కూడా వందల కోట్లు చేతులు మారాయి. రాత్రి 8 గంటల తరువాత కోళ్లపందాల శిబిరాలపై పోలీసులు దాడులు చేశారు. పందాల కోసం వేసిన బారులు పోలీసులు తొలగించారు.
Latest News