ఏపీ పీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకం

by సూర్య | Thu, Jan 16, 2020, 05:52 PM

ఏపీ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిని నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. నూతన పీసీసీ చీఫ్ గా మాజీ మంత్రి శైలాజానాథ్ నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తులసిరెడ్డి, మస్తాన్ వలీలను నియమించింది. గత ఐదేళ్లుగా పీసీసీ అధ్యక్ష బాధ్యతలను మాజీ మంత్రి రఘువీరారెడ్డి చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రఘువీరా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సమయలోనే రఘువీరా రెడ్డి కూడ రాజీనామా చేశారు. దీంతో ఏపీ కాంగ్రెస్ కు కొత్త సారథిని కాంగ్రెస్ అదిష్టానం నియమించింది.

Latest News

 
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్ Fri, Apr 19, 2024, 11:39 AM
శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయానికి రూ. 58వేలు విరాళం Fri, Apr 19, 2024, 11:39 AM
త్వరలోనే ఏపీకి ప్రధాని మోదీ Fri, Apr 19, 2024, 11:17 AM
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM