కడప విమానాశ్రయంలో ట్రు జెట్ విమానానికి తప్పిన ముప్పు

by సూర్య | Thu, Jan 16, 2020, 05:34 PM

కడప విమానాశ్రయం లో ట్రూజెట్ విమానానికి త్రుటిలో  ప్రమాదం తప్పింది.. కడప నుండి విజయవాడకు ప్రయాణికులతో వెళుతున్న విమానం  టేకాఫ్ అయిన వెంటనే ఎదురుగా పక్షి అడ్డు తగలడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు.. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి సురక్షితంగా విమానాన్ని కిందకు దించారు.. విమానంలో  ప్రయాణికుల తో పాటు  వైసిపి  రాష్ట్ర సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు…పక్షి దెబ్బకు ఇంజన్ దెబ్బ తినడంతో ఆ విమానాన్ని రద్దు చేశారు.. ప్రయాణీకులను పత్యామ్నాయ మార్గాల ద్వారా హైదరాబాద్ కు తరలించారు..

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM