ఏకంగా 300 కార్లతో.. భారీ ర్యాలీ చేసిన కోటంరెడ్డి సోదరులు..

by సూర్య | Thu, Jan 16, 2020, 04:07 PM

నెల్లూరు పర్యటనకు వచ్చిన ఎంపీ విజయ సాయి రెడ్డికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఘనంగా వీడ్కోలు తెలిపారు. 300 కార్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డికి రూరల్ వైసీపీ మహిళలు హారతులు పట్టారు.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM
స్వచ్చందంగా రాజీనామా చేశామంటున్న వాలెంటర్లు Wed, Apr 24, 2024, 01:38 PM