భాజపా, జనసేన నేతల కీలక సమావేశం

by సూర్య | Thu, Jan 16, 2020, 03:55 PM

విజయవాడ : భాజపా, జనసేన నేతల కీలక సమావేశం ప్రారంభమైంది. తాజా రాజకీయాలు, అమరావతి రైతుల ఆందోళనలపై ఇరు పార్టీల నేతలు చర్చిస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం, ఇరుపార్టీలు కలిసి పనిచేయడంపై సమాలోచనలు చేస్తున్నారు. 2024 వరకు ఉమ్మడి కార్యాచరణపై సమగ్ర చర్చ జరుగుతోంది. సమావేశంలో భాజపా అగ్ర నేతలు కన్నా, సునీల్‌ దేవధర్‌, జీవీఎల్‌, పురందేశ్వరి, సోము వీర్రాజు.. జనసేన నేతలు పవన్‌కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు.


 


 

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM