by సూర్య | Thu, Jan 16, 2020, 03:12 PM
బీజేపీ-జనసేన సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ-జనసేన ఉమ్మడి చర్చలు ముగిశాయి. 3గంటల పాటు ఇరు నేతలు చర్చించారు. రాజకీయంగా కలిసి వెళ్లే అంశాలపై నేతలు చర్చించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నాం అన్నారు.
Latest News