మైనర్ బాలికపై ముగ్గురు యువకులు హత్యాచారం

by సూర్య | Thu, Jan 16, 2020, 02:35 PM

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుడి పాడు చెరువు గ్రామంలో దారుణ సంఘటన చోట చేసుకుంది. మండలి కుమారి (మైనర్) మాచర్ల మండలం బెల్లంకొండ వారి పాలెం చెంచు కాలనీ కి ఒక శుభ కార్యక్రమం నిమ్మిత్తం బంధువుల తో కలసి గత డిసెంబర్ 24 వ తేదీ హాజరు అయ్యింది. చెంచు కాలనీ కి చెందిన ముగ్గురు యువకులు మద్యం సేవించి కుమారి తో కూడా మద్యం తాగించారు. అనంతరం సామూహికంగా అత్యా చరానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఏమి జరిగిందో గుర్తించ లేక పోయినది కుమారి . తరువాత తల్లి అయినా మoడ్లి పెద్దులు కి తెలియచేసింది. వైద్యం నిమిత్తం మాచర్ల లో ఒక ప్రయివేటు వైద్యశాల లోచేర్పించారు . మంగళవారం చికిత్స పొందుతూ కుమారి మృతి చెందింది. తనకుమార్తె ను బలవంతం గా అత్యాచారం చేసి చావు కి కారణం అయిన ఆ యువకుల పై పెద్దులు , మాచర్ల సర్కిల్ కార్యాలయంలో సీఐ భక్త వత్సల రెడ్డి కి పిర్యాదు చేసింది.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM