by సూర్య | Thu, Jan 16, 2020, 02:29 PM
మున్సిపల్ ఎన్నికల తీరు అప్రజాస్వామికం అని రావుల చంద్ర ఖర్ రెడ్డి అన్నారు. కొత్త మున్సిపల్ చట్టంతో ఈసీని ప్రభుత్వం చేతిలో పెట్టుకుంది అని అన్నారు. ఎన్నికల్లో ఓడితే మంత్రులదే బాధ్యతని సీఎం కేసీఆర్ బెదిరించారు.
Latest News