కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలు

by సూర్య | Thu, Jan 16, 2020, 01:26 PM

రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నది. తుళ్లూరు, మందడంలో రైతుల మహాధర్నా నిర్వహించారు.  కృష్ణయపాలెం, వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు నిర్వహించారు. రాజధాని గ్రామాల్లో రైతులు నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM