by సూర్య | Thu, Jan 16, 2020, 01:26 PM
రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నది. తుళ్లూరు, మందడంలో రైతుల మహాధర్నా నిర్వహించారు. కృష్ణయపాలెం, వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు నిర్వహించారు. రాజధాని గ్రామాల్లో రైతులు నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు.
Latest News