SURYAA
Telugu Version
English Version
Let's get Social
by సూర్య | Thu, Jan 16, 2020, 12:40 PM
తిరుచ్చి సురయుర్ జల్లికట్టులో అపశృతి చోటు చేసుకుంది. జల్లికట్టు చూడడానికి వచ్చిన జనంపైకి ఎద్దులు దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో మహాలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.