నేడు విజయవాడలో బీజేపీ-జనసేన కీలక సమావేశం

by సూర్య | Thu, Jan 16, 2020, 11:46 AM

నేడు విజయవాడలో బీజేపీ-జనసేన కీలక సమావేశం జరగనున్నది.  ఈ సమావేశానికి బీజేపీ నుంచి కన్నా, జీవీఎల్, సునీల్ దియోదర్, జాతీయ నేతలు హాజరుకానున్నారు.  జనసేన తరఫునుంచి పవన్, నాదెండ్ల, హాజరుకానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, రాజధాని ఆందోళనపై చర్చించనున్నారు. రాజధాని, పంచాయితీ ఎన్నికలపై కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ ఫార్చ్యూన్ హోటల్లో సమావేశం కానున్నారు.  

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM