by సూర్య | Thu, Jan 16, 2020, 11:46 AM
నేడు విజయవాడలో బీజేపీ-జనసేన కీలక సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి బీజేపీ నుంచి కన్నా, జీవీఎల్, సునీల్ దియోదర్, జాతీయ నేతలు హాజరుకానున్నారు. జనసేన తరఫునుంచి పవన్, నాదెండ్ల, హాజరుకానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, రాజధాని ఆందోళనపై చర్చించనున్నారు. రాజధాని, పంచాయితీ ఎన్నికలపై కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ ఫార్చ్యూన్ హోటల్లో సమావేశం కానున్నారు.
Latest News