by సూర్య | Tue, Jan 14, 2020, 06:28 PM
అమరావతి ఉద్యమాన్ని అన్ని పార్టీలు, సంఘాలు అండగా ఉన్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ కేసులు, జైలుకు భయపడేది లేదన్నారు. మళ్లిd టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేసులన్నీ ఎత్తివేస్తామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక తొలి కేబినెట్ భేటీ అమరావతిలోనే జరుగుతుందన్నారు.
Latest News