by సూర్య | Tue, Jan 14, 2020, 02:35 PM
తుళ్లూరులో రైతుల ఆందోళన చేపట్టారు. రైతులకు ఆందోళనకు వంగవీటి రాధ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాధ మాట్లాడుతూ.. ఒకటే రాష్ట్రం.. ఒకటే రాజధాని ఉండాలి అని అన్నారు. ఏ జిల్లాలో ప్రమాణస్వీకారం చేశారో... ఆ జిల్లాకే వెన్నుపోటు పొడిచారు.
Latest News