వైభవంగా మూడో రోజు సంక్రాతి బ్రహ్మోత్సవాలు

by సూర్య | Tue, Jan 14, 2020, 12:37 PM

కర్నూలు: శ్రీశైలంలో మూడో రోజు సంక్రాతి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. నేడు రావణ వాహనంలో భ్రమరాంబా మల్లికార్జునస్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆలయ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నారు. నందీ మండపం వద్ద భోగి మంటలు వేసి వైభవంగా భోగి పండుగను నిర్వహించారు.


 


 

Latest News

 
రేపు కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ Tue, Apr 16, 2024, 10:50 PM
ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది : కేంద్ర ఎన్నికల సంఘం Tue, Apr 16, 2024, 10:30 PM
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్‌ మంజూరు Tue, Apr 16, 2024, 09:36 PM
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM