by సూర్య | Tue, Jan 14, 2020, 12:13 PM
ఈరోజు మంగళవారం,14.01.2020 ఉదయం 6 గంటల సమయానికి,నిన్న *64,976* మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం లభించింది,వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో *01* కంపార్ట్మెంట్ లో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 04 గంటలు పట్టవచ్చును,
నిన్న స్వామివారికి హుండీ లో భక్తులు సమర్పించిన నగదు 2.82 కోట్లు,నిన్న *19,588* మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు
Latest News