తిరుమల సమాచారం

by సూర్య | Tue, Jan 14, 2020, 12:13 PM

ఈరోజు మంగళవారం,14.01.2020 ఉదయం 6 గంటల సమయానికి,నిన్న *64,976* మంది భక్తులకు కలియుగ దైవం  శ్రీవేంకటేశ్వరస్వామి వారి  దర్శన భాగ్యం లభించింది,వైకుంఠం క్యూ కాంప్లెక్స్  లో *01* కంపార్ట్మెంట్ లో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 04 గంటలు పట్టవచ్చును,


నిన్న స్వామివారికి హుండీ లో భక్తులు సమర్పించిన నగదు  2.82 కోట్లు,నిన్న *19,588* మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి  మొక్కులు తీర్చుకున్నారు

Latest News

 
ట్రాక్టర్ ఢీకొని యువకుడికి గాయాలు Thu, Apr 18, 2024, 03:38 PM
మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించండి: కొరముట్ల Thu, Apr 18, 2024, 03:37 PM
కొండాపురంలో వారాల తరబడి నీళ్లు రావడం లేదు Thu, Apr 18, 2024, 03:33 PM
నేడు కె. వి. ఆర్. ఆర్ పురంలో ఎన్డీఏ కూటమి ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:30 PM
టిడిపిలో చేరిన వైకాపా నేతలు Thu, Apr 18, 2024, 03:28 PM