అనంతపురం జిల్లా తాడిపత్రి వంగనూరు దగ్గర రోడ్డు ప్రమాదం

by సూర్య | Tue, Jan 14, 2020, 12:05 PM

అనంతపురం జిల్లా తాడిపత్రి వంగనూరు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో నారాయణమ్మ అనే మహిళ మృతి చెందింది. మరో 17 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. కూలీలంతా తాడిపత్రి వాసులుగా గుర్తించారు. 

Latest News

 
పార్వతీపురంలో టీడీపీ నుండి వైసీపీలోకి కీలక నేతలు Wed, Apr 24, 2024, 08:13 PM
వైసీపీలోకి చేరిన పలు ప్రతిపక్ష కీలకనేతలు Wed, Apr 24, 2024, 08:12 PM
సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన భాదితులు Wed, Apr 24, 2024, 08:11 PM
నేడు నామినేషన్ దాఖలు చేసిన దేవినేని అవినాష్ Wed, Apr 24, 2024, 08:11 PM
బీజేపీ నుండి కురసా పార్వతమ్మ వైసీపీలోకి చేరిక Wed, Apr 24, 2024, 08:10 PM