by సూర్య | Tue, Jan 14, 2020, 12:05 PM
అనంతపురం జిల్లా తాడిపత్రి వంగనూరు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో నారాయణమ్మ అనే మహిళ మృతి చెందింది. మరో 17 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. కూలీలంతా తాడిపత్రి వాసులుగా గుర్తించారు.
Latest News