by సూర్య | Tue, Jan 14, 2020, 12:04 PM
ఏపీలో 59.85 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే సుప్రీంకోర్టు నిబంధనను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని పేర్కొంటూ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్ ను నేడు సుప్రీంకోర్టు విచారించనుంది.
Latest News