ఈ నెల 20న నడ్డాకు బీజేపీ పగ్గాలు

by సూర్య | Tue, Jan 14, 2020, 11:41 AM

న్యూఢిల్లీ: బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చేవారం పూర్తిస్థాయి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. ఆయన అమిత్‌షా నుంచి ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్నారని విశ్వసనీయ వర్గాలు సోమవారం తెలిపాయి. నడ్డా ఎన్నికను బీజేపీ సీనియర్‌ నేత రాధా మోహన్‌సింగ్‌ త్వరలో ప్రకటిస్తారని తెలిసింది.


 


 

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM