by సూర్య | Tue, Jan 14, 2020, 11:41 AM
న్యూఢిల్లీ: బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చేవారం పూర్తిస్థాయి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. ఆయన అమిత్షా నుంచి ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్నారని విశ్వసనీయ వర్గాలు సోమవారం తెలిపాయి. నడ్డా ఎన్నికను బీజేపీ సీనియర్ నేత రాధా మోహన్సింగ్ త్వరలో ప్రకటిస్తారని తెలిసింది.
Latest News