by సూర్య | Tue, Jan 14, 2020, 11:31 AM
అమరావతిలో చంద్రబాబు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడరని ఎమ్మెల్యే ఆమంచి అన్నారు. తన అనుచరులకు చంద్రబాబు భూములు కట్టబెట్టారు అని అయన అన్నారు. జోలె పట్టుకొని చంద్రబాబు మరో డ్రామా ఆడుతున్నారు అని అయన అన్నారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రాజధాని రైతులు ఉద్యమించాలని అయన అన్నారు. కానీ తమ ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేయాలనే హక్కు లేదు అని అన్నారు. సుజనా చౌదరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. సుజనా చౌదరి లాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు సిగ్గుపడాలి అన్నారు. అమరావతిలో ఇప్పటికి భూముల ధరలు ఏమీ తగ్గలేదు, తగ్గవు కూడా అని అన్నారు. అమరావతిలో అభివృద్ధి ఏమీ ఆగిపోదు అన్నారు.
Latest News