by సూర్య | Tue, Jan 14, 2020, 09:17 AM
తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు వైభవంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వెలిసాయి. కాలనీలు, అపార్టుమెంట్లలో భోగి మంటలు వెలిగించి జరుపుకున్నారు. భోగి మంటలు వెలిగించి ప్రజలు సంక్రాతికి స్వాగతం తెలుపుతున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ పండుగ జరుపుకున్నారు.
Latest News