అమరావతి కోసం బిక్షాటన చేసిన గల్లా జయదేవ్

by సూర్య | Mon, Jan 13, 2020, 03:00 PM

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ జరుగుతున్న ఉద్యమంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు. ఆయన ఇవాళ తెనాలిలో రాజధాని కోసం ర్యాలీ నిర్వహించారు. అమరావతి రైతుల కోసం జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమానికి తెనాలి ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది. దీనిపై గల్లా జయదేవ్ ట్విట్టర్ లో స్పందించారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల రాజధాని అమరావతి కోసం 27 రోజులుగా చేస్తున్న పోరాటానికి మద్దతుగా తెనాలిలో జోలె పట్టినట్టు వివరించారు. మేము సైతం అంటూ తెనాలి పుర ప్రజలు పెద్ద ఎత్తున కదలి వచ్చి విరాళాలు అందజేశారని, వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM