by సూర్య | Mon, Jan 13, 2020, 01:23 PM
అమరావతి రాజధాని ప్రాంతం మందడంలో 27వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతినే రాజధానిగా ఉంచాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. భోగి మంటలు వేసుకునేందుకు కూడా అనుమతులు కావాలా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Latest News