by సూర్య | Mon, Jan 13, 2020, 12:11 PM
చెన్నైలోని విరుదునగర్ లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో ఘర్షణ చోటు చేసుకుంది. డిఎస్పీ వెంకటేశంపై వేటకత్తులతో దాడి చేశారు. ఈ ఘర్షణ అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. పంచాయతీ ఆఫీసులోకి ఆందోళనకారులు కత్తులతో చొచ్చుకెళ్లారు. ఈ దాడిలో డీఎస్పీ వెంకటేశంకు తీవ్రగాయాలైయ్యాయి.
Latest News