చెన్నైలోని విరుదునగర్ లో ఉద్రిక్తత

by సూర్య | Mon, Jan 13, 2020, 12:11 PM

చెన్నైలోని విరుదునగర్ లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో ఘర్షణ చోటు చేసుకుంది. డిఎస్పీ వెంకటేశంపై వేటకత్తులతో దాడి చేశారు.  ఈ ఘర్షణ అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. పంచాయతీ ఆఫీసులోకి ఆందోళనకారులు కత్తులతో చొచ్చుకెళ్లారు. ఈ దాడిలో డీఎస్పీ వెంకటేశంకు తీవ్రగాయాలైయ్యాయి. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM