by సూర్య | Mon, Jan 13, 2020, 11:37 AM
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ సంక్రాంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతికి స్వగ్రామాల మమకారానికి ప్రతీక సంక్రాంత్రి అని ఆయన అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు సంక్షేమానికి, గ్రామాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నామని అయన అన్నారు. ఇకపై కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తామని సీఎం జగన్ అన్నారు.
Latest News