by సూర్య | Mon, Jan 13, 2020, 11:35 AM
అమరావతి : జాతీయ మహిళ కమీషన్ ను కలసిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. మహిళ కమిషన్ సభ్యులను ఉదయం నుంచి టీడీపీ నేతలే తిప్పుతున్నారు. శ్రీదేవి మాట్లాడుతూ ...మహిళలను ముందు ఉంచి రాజకీయ ఉద్యమం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుంది కమిషన్ ను చూడనివ్వటంలేదు. మహిళ కమిషన్ సభ్యులతో టీడీపీ ఎంపీలకు అవసరం ఏంటి. మహిళలను టీడీపీ గుండాలగా తయారుచేస్తుంది. మహిళ కమిషన్ సభ్యులను తప్పుదోవ పట్టిస్తున్నారు.తాను నియోజకవర్గంలోనే ఉన్నా, నేను కనపడటం లేదని నాపై ఫిర్యాదు చేశారు.
Latest News