జాతీయ మహిళ కమీషన్ ను కలసిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

by సూర్య | Mon, Jan 13, 2020, 11:35 AM

అమరావతి :  జాతీయ మహిళ కమీషన్ ను కలసిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. మహిళ కమిషన్ సభ్యులను ఉదయం నుంచి టీడీపీ నేతలే తిప్పుతున్నారు. శ్రీదేవి మాట్లాడుతూ ...మహిళలను ముందు ఉంచి రాజకీయ ఉద్యమం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుంది కమిషన్ ను చూడనివ్వటంలేదు. మహిళ కమిషన్ సభ్యులతో టీడీపీ ఎంపీలకు అవసరం ఏంటి. మహిళలను టీడీపీ గుండాలగా తయారుచేస్తుంది. మహిళ కమిషన్ సభ్యులను తప్పుదోవ పట్టిస్తున్నారు.తాను నియోజకవర్గంలోనే ఉన్నా, నేను కనపడటం లేదని నాపై ఫిర్యాదు చేశారు.


 


 

Latest News

 
చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శల వర్షం Fri, Mar 29, 2024, 08:38 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు Fri, Mar 29, 2024, 08:36 PM
అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్ Fri, Mar 29, 2024, 08:35 PM
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ Fri, Mar 29, 2024, 08:34 PM
ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ చేసిన పోలీసులు Fri, Mar 29, 2024, 08:32 PM