చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్టించుకోలేదు : దాడి వీరభద్రరావు

by సూర్య | Mon, Jan 13, 2020, 11:17 AM

చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్టించుకోలేదని దాడి వీరభద్రరావు అన్నారు. ఎన్టీఆర్ ప్రాజెక్టులను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. అత్యంత వెనుకబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర అని దాడి అన్నారు. విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు. విశాఖ రైల్వేజోన్ ను చంద్రబాబు వ్యతిరేకించారు.   విశాఖ అంటే చంద్రబాబుకు ఎందుకంత కోపం అని అయన అన్నారు. ఈవెంట్ల కోసమే విశాఖను వాడుకున్నారని ఆయన తెలిపారు. విశాఖకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు అన్నారు. 

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM