రాజధాని రైతులు కొన్ని సమస్యలు చెప్పారు : మంత్రి బొత్స

by సూర్య | Mon, Jan 13, 2020, 11:06 AM

రాజధాని రైతులు కొన్ని సమస్యలు చెప్పారని  మంత్రి బొత్స  సత్యనారాయణ అన్నారు.  అసలు అసైనీలకు కాకుండా వారి నుంచి కొనుగోలు చేసిన తమకే భూములు దక్కేలా జీవో సవరించాలని కోరారు. రాజధాని రైతులకు సమస్యలుంటే వాటి పరిష్కరానికి యత్నిస్తామని అయన అన్నారు.  హైపవర్ కమిటీ చివరి సమావేశమని చెప్పలేమని అయన అన్నారు.  అవసరాన్ని బట్టి సమావేశాలు నిర్వహిస్తామని అయన అన్నారు. ఉద్యోగుల తరలింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.  జిల్లాల అభివృద్దే మా ప్రభుత్వ అజెండా అని అన్నారు. 

Latest News

 
తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు.. బంగారం ఎన్నివేల కేజీలంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏకంగా వేల కోట్లలో Sat, Apr 20, 2024, 07:31 PM
ఏపీలో బీఆర్ఎస్ పోటీ..? బీఫామ్ కోసం కేసీఆర్ వద్దకు లీడర్ Sat, Apr 20, 2024, 07:25 PM
అన్న దగ్గర కోట్లలో బాకీపడిన షర్మిల.. వదిన వద్ద కూడా అప్పులు..ఎంత ఆస్తి ఉందంటే Sat, Apr 20, 2024, 07:20 PM
కేజీఎఫ్ -3 ఏపీలోనే ఉంది.. చంద్రబాబు Sat, Apr 20, 2024, 07:16 PM
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM